First Indian Freedom Fighter Uyyalawada Narasimha Reddy(Death:22.Feb. 1847)
భారత మొదటి స్వాతంత్ర్య సమర యోధుడు- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.
భారత స్వాతంత్ర్య చరిత్రలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి- మహోజ్వల శక్తి. ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. 1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు.
బహిరంగ ఉరి-వీర మరణం: నరసింహారెడ్డిని, అతని అనుచరులను విచారించిన బ్రిటిషు ప్రభుత్వం అతనికి ఉరిశిక్షను, అనుచరులకు వివిధ ఇతర శిక్షలను విధించింది. ఈ బహిరంగ ఉరి కి రెండు వేల మంది ప్రజలు హాజరు అయ్యారు.
బ్రిటిషు ప్రభుత్వం, 22.ఫిబ్రవరి.1847, సొమవారం, ఉదయం 7 గంటలకు జుర్రేటి వడ్డున ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బహిరంగంగా ఉరితీసింది. ఉరి దృశ్యాన్ని చుసిన ప్రజలు, మౌనం గా రొదించారు.విప్లవకారులని భయభ్రాంతులను చేయడానికి నరసింహారెడ్డి తలను 1877 వరకు కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసే ఉంచారు.
Uyyalawada Narasimha Reddy: 161th Death Anniversary,22.Feb.2008, 7 AM
Uyyalavada Narasimha Reddy History and Pic
Sunday, March 7, 2010
Labels:
MOVIES NEWS
Posted by
ramesh
at
Sunday, March 07, 2010
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment